న్యూజిలాండ్ పై సూపర్ ఓవర్లో టీమిండియా ఘనవిజయం సాధించింది. సూపర్ ఓవర్లో18 పరుగల లక్ష్యంతో బరిలో దిగిన భారత్ 5 బంతుల్లో 14 పరుగులు చేసింది. చివరి బంతికి 4 పరుగులు అవసరం ఉండగా సౌథీ బౌలింగ్ లో రోహిత్ భారీ సిక్సుతో లాంఛనాన్ని పూర్తి చేశాడు. దీంతో ఐదు టీ20ల సిరీస్ లో మరో రెండు టీ20లు మిగిలి ఉండగానే సిరిస్ కైవసం చేసుకుంది.