సూపర్ ఓవర్‌లో భారత్ ఘన విజయం

Update: 2020-01-29 10:56 GMT
రోహిత్ శర్మ

న్యూజిలాండ్‌ పై సూపర్ ఓవర్లో టీమిండియా ఘనవిజయం సాధించింది. సూపర్ ఓవర్‌లో18 పరుగల లక్ష్యంతో బరిలో దిగిన భారత్ 5 బంతుల్లో 14 పరుగులు చేసింది. చివరి బంతికి 4 పరుగులు అవసరం ఉండగా సౌథీ బౌలింగ్ లో రోహిత్ భారీ సిక్సుతో లాంఛనాన్ని పూర్తి చేశాడు. దీంతో ఐదు టీ20ల సిరీస్ లో మరో రెండు టీ20లు మిగిలి ఉండగానే సిరిస్ కైవసం చేసుకుంది. 

  

Tags:    

Similar News