న్యూజిలాండ్ భారత్ మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్ టైగా ముగిసింది. కివీస్ కెప్టెన్ విలియమ్సన్ (95 పరుగులు ,48 బంతుల్లో, 8 ఫోర్లు, 6 సిక్సర్లో)తో టీమిండియా బౌలర్లపై చెలరేగిపోయాడు. అయితే విజయానికి విజయానికి మూడు బంతుల్లో రెండు పరుగుల కావాల్సిన సమయంలో షమీ బౌలింగ్లో యత్నించి విలియమ్సన్ కీపర్ క్యాచ్ ఇచ్చి ఔటైయ్యాడు. రాస్ టేలర్ 17 పరుగులతో క్రీజులో ఉన్నాడు. 180 పరుగులతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఆరు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. దీంతో ఇరు జట్ల మధ్య సూపర్ ఓవర్ జరగనుంది.