IND vs NZ 3rd T20: ఉత్కంఠ భరితంగా మారిన పోరు..!

Update: 2020-01-29 09:56 GMT

టీమిండియా నిర్ధేశించిన 180 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో న్యూజిలాండ్ 16 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 137 పరుగులు చేసింది. కెప్టెన్ విలియమ్సన్(83) అర్ధసెంచరీ సాధించాడు. మూడు పరుగులతో క్రీజులో ఉన్నాడు. రాస్ టేలర్ క్రీజులోకి వచ్చాడు. న్యూజిలాండ్ విజయానికి 24 బంతుల్లో 43 పరుగులు అవసరముంది. అంతకుముందు ఓపెనర్లు గుప్తిల్(31) , మున్రో(14) 47 పరుగలతో శుభారంభాన్నిఇచ్చారు. గ్రాండ్ హోమ్(5) ఔట్ అయ్యాడు. 

 

Tags:    

Similar News