India vs Bangladesh, 3rd T20 : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్

Update: 2019-11-10 13:29 GMT

మూడు టీ20లు, టెస్టు సిరీస్ లో భాగంగా బంగ్లాదేశ్ భారత్‌లో పర్యటించింది. ఈ నేపథ్యంలో మూడో టీ20 మ్యాచ్ మహారాష్ట్రలోని నాగ్‌పూర్ వేధికగా విదర్భా క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన బంగ్లాదేశ్ జట్టు బౌలింగ్ ఎంచుంకుంది. బౌలింగ్ తీసుకొవాని కెప్టెన్ మహ్మదుల్లా భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించాలని నిర్ణయం తీసుకున్నాడు. భారత్ తక్కువ స్కొరుకి పరిమతం చేయాలని బంగ్లా యోచిస్తుంది. రెండు జట్లు చెరోవిజయంతో ఉన్నాయి. ‎ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు టీ20 సిరీస్‌ దక్కనుంది. బంగ్లాదేశ్‌పై భారత్‌దే పైచేయి 10 మ్యాచ్‌ల్లో బంగ్లాదేశ్ గెలిచింది ఒక్కమ్యాచ్ మాత్రమే గెలిచింది


Tags:    

Similar News