India vs Bangladesh 2nd T20‌: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్

Update: 2019-11-07 13:06 GMT

మూడు టీ20లు టెస్టు సిరీస్ లో భాగంగా బంగ్లాదేశ్ టీ20 భారత్ లో పర్యటించింది. ఈ నేపథ్యంలో రెండో టీ20 గుజరాత్ లో సౌరాష్ట్ర క్రికెట్ అసోషియేషన్ స్టేడియంలో రాజ్ కోట్ లో జరుగుతోంది. ఈ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుంకుంది. బౌలింగ్ తీసుకొవాని రోహిత్ నిర్ణయం తీసుకున్నాడు. బంగ్లాను తక్కువ స్కొరుకి పరిమతం చేయాలని భారత్ యోచింస్తుంది. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో.‎ మొదటగా టాస్ గెలుచుకున్న బంగ్లాదేశ్ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. దీనితో మొదటగా బ్యాటింగ్ కి దిగిన భారత్ కి బంగ్లా షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. 

Tags:    

Similar News