PM Modi: ప్రధాని మోడీకి పశ్చిమబెంగాల్ సీఎం మమతబెనర్జీ లేఖ

PM Modi: కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్ సవరణ బిల్లు-2020ను వ్యతిరేకిస్తూ లేఖ * బిల్లును ఉపసంహరించుకోవాలని లేఖలో విజ్ఞప్తి

Update: 2021-08-08 09:15 GMT
బెంగాల్ సీఎం మమతా (ఫైల్ ఇమేజ్)

PM Modi: కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్‌ సవరణ బిల్లు 2020ను వ్యతిరేకిస్తూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని మోడీకి లేఖ రాశారు.. విద్యుత్ సవరణ బిల్లును ప్రజావ్యతిరేక బిల్లుగా అభివర్ణించారు. బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. గతేడాదే ఈ బిల్లును కేంద్రం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిందని మమత గుర్తు చేశారు. ప్రజావ్యతిరేక విధానాలు కలిగిన ఈ బిల్లును చాలా మంది వ్యతిరేకించారని గుర్తు చేశారు. ఇదే అంశంపై గతేడాది జూన్ 12న లేఖ రాసినట్టు పేర్కొన్నారు. 

Tags:    

Similar News