ప్రధాని మోడీని కలిసిన ఎంపీ విజయసాయిరెడ్డి

Vijay Sai Reddy: ప్రధాని నరేంద్ర మోడీతో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి భేటీ అయ్యారు.

Update: 2021-12-09 13:53 GMT

ప్రధాని మోడీని కలిసిన ఎంపీ విజయసాయిరెడ్డి

Vijay Sai Reddy: ప్రధాని నరేంద్ర మోడీతో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి భేటీ అయ్యారు. పార్లమెంట్‌లోని కార్యాలయంలో మోడీని విజయసాయి రెడ్డి కలిశారు. ఏపీకి సంబంధించి సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. పార్లమెంట్ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి లేవనెత్తిన సమస్యల్ని పరిష్కరించాలని ప్రధానిని కోరారు.

Tags:    

Similar News