కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా తన ఇల్లును మార్చారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయీ బంగ్లాలోకి అయన మారారు .వాజ్పేయీ మరణం తర్వాత అ బంగ్లా ఖాళీగా ఉంటూ వస్తుంది . ఈ నేపధ్యంలో అ బంగ్లాను అమిత్ షాకు కేటాయించారు. ఆగస్టు 15న అయన గృహప్రవేశం కూడా నిర్వహించారు . అంతకుముందు అమిత్ షా అక్బర్ రోడ్డులోని బంగ్లాలో ఉండేవారు.