Punjab: పెంపుడు కుక్కను స్కూటీకి కట్టి ఈడ్చిన మహిళలు

Punjab: పంజాబ్ లోని పాటియాలాలో అమానవీయ ఘటన చోట చేసుకుంది.

Update: 2021-06-29 14:38 GMT

Punjab: పెంపుడు కుక్కను స్కూటీకి కట్టి ఈడ్చిన మహిళలు

Punjab: పంజాబ్ లోని పాటియాలాలో అమానవీయ ఘటన చోట చేసుకుంది. ఒకపెంపుడు కుక్కను ఇద్దరు మహిళలు స్కూటీకి కట్టి లాక్కెళ్లిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. శునకాన్నిస్కూటీకి కట్టి లాగడంతో ఆ శునకం గాయాలపాలైంది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి సంబంధిత మహిళలపై కేసు పెట్టారు. గాయాలపాలైన కుక్కకు వైద్య సహాయం అందించి కోలుకునేలా చేశారు.

Tags:    

Similar News