Breaking News: భారత్‌లోకి ఎంటరైన ఒమిక్రాన్‌.. అక్కడే రెండు కేసులు

Breaking News: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత్‌లో వెలుగుచూసింది.

Update: 2021-12-02 11:15 GMT

Breaking News: భారత్‌లోకి ఎంటరైన ఒమిక్రాన్‌.. అక్కడే రెండు కేసులు

Breaking News: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత్‌లో వెలుగుచూసింది. ఈ వేరియంట్‌కు సంబంధించి దేశంలో రెండు కేసుల్ని గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ కార్య‌ద‌ర్శి ల‌వ్ అగర్వాల్ తెలిపారు. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ఈ విష‌యాన్ని తెలిపారు. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు రెండు ఒమిక్రాన్ కేసులు న‌మోదు అయ్యాయ‌ని, ఆ రెండూ క‌ర్నాట‌క‌లో న‌మోదు అయిన‌ట్లు ఆయ‌న చెప్పారు. ఈ కొత్త వేరియంట్ గతవారం దక్షిణాఫ్రికాలో బయటపడిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల వ్యవధిలో 29కి పైగా దేశాలకు వ్యాపించింది.

Tags:    

Similar News