MahaShivratri: తెలుగు రాష్ట్రాల్లో శివరాత్రి శోభ
MahaShivratri: శివనామస్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు
Maha Shivratri: తెలుగు రాష్ట్రాల్లో శివరాత్రి శోభ
MahaShivratri: తెలుగు రాష్ట్రాల్లో శివరాత్రి శోభ సంతరించుకుంది. శివనామస్మరణతో శైవక్షేత్రాలు మార్మోగుతున్నాయి. శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పంచారామాలకు భక్త జనం తరలి వెళ్తోంది. మహా శివరాత్రి సందర్భంగా శివుడికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్నారు.