Uttar Pradesh: రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
Uttar Pradesh: మరో ముగ్గురు ప్రయాణికులకు తీవ్రగాయాలు
Uttar Pradesh: రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చిత్రకూట్లో వేగంగా వస్తున్న టిప్పర్...ఆటోను ఢీ కొట్టింది. ఘటనలో అక్కడికక్కడే ఐదుగురు మృతి చెందగా, మరో ముగ్గురు ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.