Uttar Pradesh: రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

Uttar Pradesh: మరో ముగ్గురు ప్రయాణికులకు తీవ్రగాయాలు

Update: 2024-04-02 08:16 GMT

Uttar Pradesh: రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చిత్రకూట్‌లో వేగంగా వస్తున్న టిప్పర్‌...ఆటోను ఢీ కొట్టింది. ఘటనలో అక్కడికక్కడే ఐదుగురు మృతి చెందగా, మరో ముగ్గురు ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.

Tags:    

Similar News