Tamil Nadu: రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

Tamil Nadu: పెళ్లికి వెళ్తున్న కారును ఢీ కొట్టిన ట్రాక్టర్

Update: 2024-02-22 06:03 GMT

Tamil Nadu: రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

Tamil Nadu: తమిళనాడు తిరుణామలైలో రోడ్డు ప్రమాదం ప్రమాదం జరిగింది. పెళ్లికి వెళ్తున్న కారును ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు చనిపోయారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తిరువన్నామలై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన వారు తమిళనాడులోని విల్లుపురం చెందిన వారిగా గుర్తించారు. ప్రమాదంపై కిల్లిబెన్నత్తూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News