ముగ్గురు సేఫ్.. శిథిలాల్లో మరికొందరు.. జమ్మూ సొరంగ మార్గంలో సాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

Jammu Tunnel Collapse: ముగ్గురిని వెలికితీసిన సిబ్బంది.. శిథిలాల్లో ఆరేడు మంది...

Update: 2022-05-25 02:59 GMT

ముగ్గురు సేఫ్.. శిథిలాల్లో మరికొందరు.. జమ్మూ సొరంగ మార్గంలో సాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

Jammu Tunnel Collapse: జమ్మూకాశ్మీర్ లో టన్నెల్ కూలిపోయి కార్మికులు ఇరుక్కున్న ఘటనలో రెస్క్యూ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. జమ్మూ టు శ్రీనగర్ కు వేస్తున్న హైవే పనుల్లో భాగంగా సొరంగం వేస్తున్న క్రమంలో సొరంగం కూలిపోయింది. శిథిలాల కింద 9 మంది వరకూ ఉన్నట్టు చెబుతున్నారు. సమాచారం అందుకున్న వెంటనే NDRF సిబ్బంది, SDRF సిబ్బంది హుటాహుటిన చేరుకొని సహాయ చర్యలు నిర్వహిస్తున్నారు. ఉదయం వరకు ముగ్గురిని వెలికి తీశామని మరో ఆరు, ఏడు మంది అందులో చిక్కుకుని ఉంటారని అనుమానిస్తున్నారు.

Tags:    

Similar News