ఓ మంచి స్నేహితుడిని కోల్పోయా ... రాజ్‌నాథ్ సింగ్

Update: 2019-08-24 07:54 GMT

బీజేపీ నేత మరియు కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి అరుణ్ జైట్లీ మరణించిన సంగతి తెలిసిందే ... గత కొద్ది కాలంగా అనారోగ్యంతో భాదపడుతున్న అయన శనివారం ఆసుపత్రిలో మృతి చెందారు .. అయన మరణం పట్ల బీజేపీ నేతలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు . అయన మరణం బీజేపీకి తీరని లోటని తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .. ఇక అయన మరణంపై కేంద్ర రక్షణశాఖా మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందిస్తూ ఒక గొప్ప స్నేహితుడిని కోల్పోయానని అన్నారు .ప్రొఫెషన్ పరంగా చూస్తే ఆయన ఒక లాయర్ ఫ్యాషన్ పరంగా ఆయన ఒక పొలిటీషియన్ అంటూ ట్వీట్ చేసారాయన ... 



Tags:    

Similar News