స్టార్ షట్లర్ పీవీ సింధుకు కర్ణాటక ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందింది. మైసూర్ దసరా ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా.. కర్ణాటక సీఎం యడ్యూరప్ప లేఖ రాశారు. ఆ లేఖను మైసూర్ ఎంపీ ప్రతాప్ సింగ్, మైసూర్ ఎస్పీ రిష్వంత్ హైదరాబాద్ వచ్చి సింధుకు అందజేశారు. అక్టోబర్ 1ను మైసూర్లో జరిగే దసరా ఉత్సవాల్లో తల్లిదండ్రులతో కలిసి పీవీ సింధు పాల్గొనుంది.