మన సంప్రదాయం చెడుపై పోరాటం : మోదీ

ద్వారకాలోని రామ్‎లీలా గ్రౌండ్స్ లో దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మోదీ.. భారత్ పండుగల పుణ్యభూమి అన్నారు. వివిధ ఉత్సవాలు సామూహిక శక్తి ఇస్తాయి.

Update: 2019-10-08 13:48 GMT

ద్వారకాలోని రామ్‎లీలా గ్రౌండ్స్ లో దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మోదీ.. భారత్ పండుగల పుణ్యభూమి అన్నారు. వివిధ ఉత్సవాలు సామూహిక శక్తి ఇస్తాయి. పండుగలు భారతీయులకు ఉత్సాహన్ని ఇస్తాయని వ్యాఖ్యానించారు. రాముడు సామూహిక శక్తితో వంతెన నిర్మించి లంక దాటారని మోదీ పేర్కొన్నారు. భారత సంప్రదాయం చెడుపై మంచి పోరాటం చేస్తుంది. సంప్రదాయాలతో ప్రజల జీవనం ముడిపడి ఉందని పేర్కొన్నారు. మన దేశం రోబోలను తరయరు చేయదని, మానవులను తయారు చేస్తుందిని, ప్రతి ఒక్కరు సంకల్పం చేయాలన్నారు.



   

Tags:    

Similar News