Modi: ఎన్డీయే థర్డ్ టర్మ్లో సంచలన నిర్ణయాలు ఉంటాయి
Modi: భారత్ త్వరలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది
Modi: ఎన్డీయే థర్డ్ టర్మ్లో సంచలన నిర్ణయాలు ఉంటాయని తెలిపారు ప్రధాని మోడీ. గ్లోబల్ బిజినెస్ సమ్మిట్లో పాల్గొన్న ప్రధాని.. భారత్ త్వరలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందన్నారు. ఏడాదిన్నరగా అన్ని రంగాల్లో భారత్ అభివృద్ధికి రోడ్ మ్యాప్ సిద్ధం చేశామన్న ప్రధాని మోడీ.. అతి త్వరలోనే దాని ఫలితం చూస్తారన్నారు. పేదరిక నిర్మూలన కోసం కొత్త పథకాలను తీసుకొస్తామన్నారు.