అయోధ్య తీర్పుపై ప్రధాని మోడీ ట్వీట్...

Update: 2019-11-09 08:58 GMT

అయోధ్య కేసులో సుప్రీంకోర్టు తీర్పుపై ప్రధాని మోడీ స్పందించారు. ఈ తీర్పును ఒకరి గెలుపు, మరొకరి ఓటమిగా చూడకూడదని సూచించారు. ఇది రామభక్తి, రహీం భక్తికాదు భారత భక్తి భావాన్ని బలోపేతం చేసిన సమయమన్నారు. ప్రజలందరూ శాంతి, సద్భావన, ఐకమత్యంతో నిలవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. చట్టాలను లోబడి ఎలాంటి వివాదాన్నైనా పరిష్కరించుకోవచ్చు అందుకు ఉదాహరణ అయోధ్య భూ వివాద పరిష్కారమే అని ట్వీట్ చేశారు.



Tags:    

Similar News