PM Modi: విపక్షాలు స్వార్థ రాజకీయాలు చేస్తున్నాయి- ప్రధాని

PM Modi: పార్లమెంట్ సమావేశాలను, అభివృద్ధిని అడ్డుకుంటున్నాయి- ప్రధాని అయినా దేశంలో అభివృద్ధి ఆగిపోదు- ప్రధాని

Update: 2021-08-05 09:22 GMT

విపక్షాలపై మండిపడ్డ ప్రధాని మోడీ (ఫైల్ ఇమేజ్)

PM Modi: రాజకీయ స్వార్థం కోసం విపక్షాలు దేశాభివృద్ధిని ఆటంకం కలిగించే ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు ప్రధాని మోడీ. ప్రజా సమస్యలు, ప్రజల మనోభావాలు వ్యక్తపరిచే పార్లమెంట్‌ సమావేశాలను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఇలాంటి స్వార్థ రాజకీయాలను దేశ ప్రజలు హర్షించరని తెలిపారు ప్రధాని. 

Tags:    

Similar News