All Party Meeting: ఢిల్లీలో కొనసాగుతున్న అఖిలపక్ష సమావేశం

All Party Meeting: ఇప్పటి వరకు సమావేశానికి హాజరుకాని ప్రధాని మోడీ

Update: 2021-11-28 08:50 GMT

అఖిల పక్షసమావేశం (ఫైల్ ఇమేజ్)

All Party Meeting: పార్లమెంట్‌ ఆవరణలో అఖిలపక్ష సమావేశం కొనసాగుతోంది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి నేతృత్వంలో జరుగుతున్న ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు హాజరయ్యారు. టీఆర్‌ఎస్‌ తరఫున నామా నాగేశ్వరరావు, వైసీపీ పక్షాన విజయసాయి రెడ్డి, టీడీపీ తరపున గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్ర కుమార్ హాజరయ్యారు. ఇదిలా ఉంటే ఇప్పటివరకు అఖిలపక్ష సమావేశానికి ప్రధాని మోడీ హాజరుకాలేదు. ఈ విషయాన్ని పార్లమెంట్ సెక్యూరిటీ సర్వీస్ అధికారికంగా ప్రకటించింది.

Tags:    

Similar News