ఒమిక్రాన్ పై రాజ్యసభలో కేంద్రం కీలక ప్రకటన

Mansukh Mandaviya: దేశంలో ఇప్పటిదాకా ఒక్క ఒమిక్రాన్ కేసు కూడా నమోదు కాలేదని..

Update: 2021-11-30 10:28 GMT

ఒమిక్రాన్ పై రాజ్యసభలో కేంద్రం కీలక ప్రకటన

Mansukh Mandaviya: దేశంలో ఇప్పటిదాకా ఒక్క ఒమిక్రాన్ కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటించారు. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా కేంద్ర మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటికే ఈ కరోనా కొత్త వేరియంట్ 14 దేశాలకు వ్యాపించిందని చెప్పిన మన్‌సుఖ్ మాండవీయ ప్రస్తుతానికైతే మన దేశంలో లేదని తెలిపారు. అది రాకుండా నివారించేందుకు, వచ్చినా కట్టడి చేసేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని చెప్పారు.

Tags:    

Similar News