Bijapur: మావోయిస్టులు కిడ్నాప్‌ చేసిన ఏఎస్‌ఐ హత్య

Bijapur: బీజాపూర్ జిల్లాలో అపహరించిన ఏఎస్‌ఐ మురళీని మావోయిస్టులు హత్య చేశారు.

Update: 2021-04-24 16:15 GMT

Bijapur: మావోయిస్టులు కిడ్నాప్‌ చేసిన ఏఎస్‌ఐ హత్య

Bijapur: బీజాపూర్ జిల్లాలో అపహరించిన ఏఎస్‌ఐ మురళీని మావోయిస్టులు హత్య చేశారు. మురళి మృతదేహాన్ని గంగుళూరు వద్ద రోడ్డుపై పడేశారు. మృతదేహం వద్ద ఒక లేఖను వదిలి వెళ్లారు మావోయిస్టులు. ఈ నెల 21న గంగుళూరు పోలీస్‌ స్టేషన్ పరిధిలో ఏఎస్‌ఐ మురళిని మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. నాలుగు రోజుల తర్వాత కిడ్నాప్ ఘటన విషాదంతో ముగిసింది. మురళీని విడుదల చేయాలని ఆయన కుటుంబ సభ్యుల విన్నపాలను మావోయిస్టులు మన్నించలేదు.

Tags:    

Similar News