Narendra Modi: కొత్తగా ఎన్నికైన సభ్యులకు స్వాగతం పలికిన మోడీ
Narendra Modi: వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకుంటాం
Narendra Modi: కొత్తగా ఎన్నికైన సభ్యులకు స్వాగతం పలికిన మోడీ
Narendra Modi: లోక్సభ సమావేశాలకు ముందు ప్రధాని మోడీ పలు అంశాలపై మాట్లాడారు. ఇదో అద్భుతమైన రోజు అంటూ కొత్తగా ఎన్నికైన సభ్యులకు స్వాగతం పలికారు. సభ్యులందరినీ కలుపుకొని వికసిత భారత్ లక్ష్యాన్ని చేరుకుంటామని విశ్వాసం వ్యక్తంచేశారు. ప్రజలు తమ విధానాలను విశ్వసించారన్నారాయన. దేశానికి మూడోసారి సేవ చేసే భాగ్యాన్ని ప్రజలు కల్పించారన్నారు. అత్యయిక స్థితి ఏర్పడి రేపటికి 50 ఏళ్లు పూర్తవుతోందని... దేశ ప్రజాస్వామ్య చర్రితలో ఎమర్జెన్సీ ఓ మచ్చలా మిగిలిపోతుందన్నారు ప్రధాని మోడీ.