ఆర్టికల్ 370 రద్దు : వైరల్ గా మారిన మోడీ పిక్...

Update: 2019-08-05 08:35 GMT

భారతదేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని సహోసోపేతమైన నిర్ణయాన్ని తీసుకుంది మోడీ ప్రభుత్వం .. ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ మోడీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది . దీనితో జమ్మూ కాశ్మీర్ రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పడింది . ఇందులో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పడగా లద్దాఖ్ అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పడింది . అయితే ఈ నిర్ణయం మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చాక జరిగింది . కానీ చాల ఏళ్ల క్రితం ఆర్టికల్ 370 రద్దు కోసం మోడీ నిరాహారదీక్ష చేస్తూ ఉన్న ఓ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . దీనితో మోడీకి దీనిపైన ఎప్పటినుండో ఆలోచన ఉందని నెటిజన్లు అయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు . 




 


Tags:    

Similar News