Modi: సిరిసిల్ల నేతన్నకు ప్రధాని ప్రశంస.. మన్‌ కీ బాత్‌లో కొనియాడిన మోదీ

Modi: హరిప్రసాద్‌ G-20 లోగోతో తయారు చేసిన.. చేనేత వస్త్రాన్ని పంపించారు

Update: 2022-11-27 10:30 GMT

Modi: సిరిసిల్ల నేతన్నకు ప్రధాని ప్రశంస.. మన్‌ కీ బాత్‌లో కొనియాడిన మోదీ

Modi: మన్‌ కీ బాత్‌లో ప్రధాని మోడీ తెలంగాణ చేనేత కార్మికుడి పేరు ప్రస్తావించారు. సిరిసిల్ల జిల్లాకు చెందిన హరిప్రసాద్‌ లేఖ పంపినట్లు ప్రధాని మోడీ తెలిపారు. చేనేత పరిశ్రమపై హరిప్రసాద్‌ అనేక సూచనలు చేశారని.. G-20 లోగోతో తయారు చేసిన.. చేనేత వస్త్రాన్ని పంపించారని వెల్లడించారు. వచ్చే ఏడాది G-20 శిఖరాగ్ర సదస్సుకు.. భారత్‌ ఆతిథ్యమివ్వడం చాలా గొప్పవిషయమని.. దేశానికి దక్కిన గౌరవాన్ని పురస్కరించుకుని.. ఈ లోగోను తయారు చేసినట్లు హరిప్రసాద్‌ చెప్పినట్లు ప్రధాని మోడీ స్పష్టం చేశారు.

Tags:    

Similar News