Liquor Scam-Kavitha: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఈడీ విచారణకు హాజరైన ఎమ్మెల్సీ కవిత

Liquor Scam-Kavitha: కవితను ప్రశ్నిస్తున్న ఐదుగురు ఈడీ అధికారుల బృందం

Update: 2023-03-11 06:34 GMT

Liquor Scam-Kavitha: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఈడీ విచారణకు హాజరైన ఎమ్మెల్సీ కవిత

Liquor Scam-Kavitha: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు ఎమ్మెల్సీ కవిత. ఐదుగురు సభ్యులతో కూడిన ఈడీ అధికారుల బృందం కవితను ప్రశ్నిస్తోంది. రామచంద్ర పిళ్లై, సిసోడియా, బుచ్చిబాబుతో కలిపి కవితను ఈడీ విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈడీ కార్యాలయం పరిసరాల్లో 144 సెక్షన్‌ విధించారు. కేంద్ర బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Tags:    

Similar News