Maha Shivratri: శివనామస్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు

Maha Shivratri: భక్తులతో కిటకిటలాడుతున్న శివాలయాలు

Update: 2023-02-18 02:56 GMT

Maha Shivratri: శివనామస్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు

Maha Shivratri: శివనామస్మరణతో శైవక్షేత్రాలు మార్మోగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీశైలం, అమరావతి, కోటప్పకొండ, ద్రాక్షారామం, పాలకొల్లు, శ్రీకాళహస్తి, వేములవాడ, కీసర, కాళేశ్వరం, కోటిలింగాల, వేయిస్తంభాల గుడి ఆలయాలకు భక్తులు తరలివస్తున్నారు. మహా శివరాత్రి సందర్భంగా శివుడికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్నారు.

Tags:    

Similar News