M Venkaiah Naidu: ఢిల్లీ కాలుష్యం జాతీయ సమస్య

M Venkaiah Naidu: కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి

Update: 2023-11-08 07:45 GMT

M Venkaiah Naidu: ఢిల్లీ కాలుష్యం జాతీయ సమస్య

M Venkaiah Naidu: ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యంపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందించారు. ఢిల్లీ కాలుష్యం జాతీయ సమస్యంటూ ఆయన అభిప్రాయపడ్డారు. కాలుష్య నియంత్రణ ఒక్క ఢిల్లీ ప్రభుత్వానిదే కాదని, కేంద్రంతోపాటు పక్క రాష్ట్రాలూ బాధ్యత తీసుకోవాలన్నారు. ఢిల్లీలో అన్ని రాష్ట్రాల ప్రజలు జీవిస్తున్నారని, రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ కాలుష్య నియంత్రణకు కేంద్రం చర్యలు తీసుకోవాలని వెంకయ్యనాయుడు కోరారు.

Tags:    

Similar News