చిదంబరానికి షాకిచ్చిన సీబీఐ కోర్టు

Update: 2019-08-22 13:36 GMT

ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో చిదంబరం కస్టడీ విషయమై సీబీఐ కోర్టు తీర్పు వెలువరించింది. చిదంబరాన్నిఆగస్టు 26 వరకు సీబీఐ కస్టడీకి అనుమతించింది. దీంతో సీబీఐకి మరికొన్ని రోజుల పాటు చిదంబరాన్నివిచారించే అవకాశం కలిగింది. ఈ కాలంలో చిదంబరం కుటుంబం ప్రతిరోజు ఆయనను 30 నిమిషాల పాటు కలిసేందుకు అనుమతిస్తారు. 

Tags:    

Similar News