Amit Shah: రాజస్థాన్ జైసల్మేర్‌లో కేంద్ర హోమంత్రి అమిత్ షా పర్యటన

Amit Shah: బీఎస్ఎఫ్ 57వ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొన్న షా

Update: 2021-12-05 11:25 GMT
రాజస్థాన్ లోని జైసల్మేర్ లో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా పర్యటన 

Amit Shah: సరిహద్దుల్లో దాడులకు భారత్‌ ధీటుగా బదులిచ్చిందన్నారు కేంద్ర హోమంత్రి అమిత్ షా. రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో జరిగిన బీఎస్‌ఎఫ్ 57వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత్ యాంటీ డ్రోన్ టెక్నాలజీని అభివృద్ధి చేస్తోందని తెలిపారు. త్వరలోనే ఈ టెక్నాలజీని భద్రతా దళాలకు అందజేస్తామని తెలిపారు. మరోవైపు బీఎస్ఎఫ్ వ్యవస్థాపక దినోత్సవాలు జైసల్మేర్‌లో జరగడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా బీఎస్ఎఫ్ సిబ్బందికి అమిత్ షా పతకాలను అందజేశారు. ఈ సందర్భంగా బీఎస్ఎఫ్ నిర్వహించిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. 

Tags:    

Similar News