Breaking News: వస్త్ర పరిశ్రమకు ఊరట.. జీఎస్టీ పెంపు నిర్ణయం వాయిదా

Breaking News: జీఎస్టీ కౌన్సిల్‌ 46వ సమావేశం కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో ఈరోజు ఉదయం ప్రారంభమైంది.

Update: 2021-12-31 08:44 GMT

Breaking News: వస్త్ర పరిశ్రమకు ఊరట.. జీఎస్టీ పెంపు నిర్ణయం వాయిదా

Breaking News: జీఎస్టీ కౌన్సిల్‌ 46వ సమావేశం కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో ఈరోజు ఉదయం ప్రారంభమైంది. వస్త్రాలపై జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని వాయిదా వేసింది జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం. వస్త్రాలపై ప్రస్తుతం జీఎస్టీ 5 శాతం ఉండగా.. దానిని 12 శాతానికి పెంచాలనే ప్రతిపాదనలు సిద్ధం చేసింది జీఎస్టీ కౌన్సిల్‌. టెక్స్‌టైల్స్‌పై 5 శాతం నుంచి 12 శాతానికి పెంచిన జీఎస్టీ 2022 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఇవాళ జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం ప్రస్తుతానికి దానిని వాయిదా వేసింది.

Full View


Tags:    

Similar News