ఫోర్ వీలర్స్ కు కేంద్రం కొత్త ఫిట్టింగ్..

Update: 2020-12-29 10:42 GMT

ప్రయాణంలో ప్రమాదాల నివారణకు కేంద్ర ప్రభుత్వం కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. 2021 ఏప్రిల్ 1 నుంచి వాహనాల్లో ముందు సీట్లలో ఉండే వారికి ఎయిర్ బ్యాగులు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని విధిగా అందరూ పాటించాలని ఆదేశించింది. కొత్త మోడల్ వాహనాలన్నింటికీ దీనిని తప్పనిసరి చేసింది. ఇక పాత వాహనాలను వాడే వారు జూన్ 1 లోగా ఎయిర్ బ్యాగులు ఫిక్స్ చేయించుకోవాలని ఆదేశించింది.

Tags:    

Similar News