MM Naravane: చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్మన్‌గా ఆర్మీ చీఫ్ జనరల్ నరవణె

MM Naravane: త్రివిధ దళాల అధిపతుల స్టాఫ్ కమిటీ చైర్మన్‌గా ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే నియమితులయ్యారు.

Update: 2021-12-16 10:28 GMT

MM Naravane: చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్మన్‌గా ఆర్మీ చీఫ్ జనరల్ నరవణె

MM Naravane: త్రివిధ దళాల అధిపతుల స్టాఫ్ కమిటీ చైర్మన్‌గా ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే నియమితులయ్యారు. సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్‌ మరణంతో ఈ పోస్టు ఖాళీ అయింది. దీంతో మూడు దళాల అధిపతుల్లో సీనియర్ అయిన నరవణే బాధ్యతలు స్వీకరించారు. సీడీఎస్ పదవి సృష్టించకముందు త్వివిధ దళాల్లోకెల్లా సీనియర్ అయిన అధికారి ఈ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించేవారు. సీడీఎస్, చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్మన్ పదవులు వేర్వేరు కాగా తదుపరి సీడీఎస్‌ను నియమించే వరకూ ఇదే అమలు కానుంది.

Tags:    

Similar News