Exit Polls: యూపీలో బీజేపీకే పట్టం కడుతున్న ఎగ్జిట్‌ పోల్స్

Exit Polls: ఐదు రాష్ట్రాల ఎన్నికలు హాట్ హాట్‌గా ముగిశాయి.

Update: 2022-03-07 13:51 GMT

Exit Polls: యూపీలో బీజేపీకే పట్టం కడుతున్న ఎగ్జిట్‌ పోల్స్

Exit Polls: ఐదు రాష్ట్రాల ఎన్నికలు హాట్ హాట్‌గా ముగిశాయి. అయితే పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, గోవా, మణిపూర్ – ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను మార్చి 10న వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో ఎవరు అధికారంలోకి వస్తారనే విషయంపై ఎగ్జిట్ పోల్స్‌ (Exit polls) వెల్లడిస్తున్నాయి.

ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని అత్యధిక ఎగ్జిట్ పోల్స్‌ వెల్లడిస్తున్నాయి. రిపబ్లిక్ టీవీ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం యూపీలో బీజేపీకి 262 నుంచి 277 స్థానాలు దక్కుతాయి. న్యూస్ 18 ప్రకారం బీజేపీకి 263 స్థానాలు దక్కుతాయి. పీపుల్స్ పల్స్ 220 నుంచి 240 స్థానాలు బీజేపీకి దక్కుతాయని వెల్లడించింది.  

Tags:    

Similar News