నిర్భయ నిందితులకు ఉరి శిక్ష అమలును పటియాల హౌజ్కోర్టు నిలిపివేసింది. క్షమాభిక్ష పిటీషన్పై రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్నతర్వాతే శిక్ష అమలు చేయాలని స్పష్టం చేసింది. 14 రోజుల తర్వాతనే ఉరిశిక్ష అమలు పరచాలని పటియాల హౌజ్కోర్టు తెలిపింది. నిర్భయ నిందితులకు ఉరిశిక్ష విధించడానికి మరో కొత్త తేదీని నిర్ణయించాలని తెలిపింది. కొత్త తేదీ కోసం మరోసారి ట్రయిల్ కోర్టును ఆశ్రయించాలని కూడా పటియాల హౌజ్కోర్టు తెలిపింది.