కరోనా హాట్ స్పాట్లుగా ఆ 11 రాష్ట్రాలు

Update: 2020-04-06 05:09 GMT

భారత్ లో కరోనా వైరస్ అంతకంతకూ విజృంభిస్తోంది. వివిధ రాష్ట్రాల్లో కేసులా సంఖ్య పెరిగాయి. మన దేశంలో 11 రాష్ట్రాలు కరోనా హాట్‌స్పాట్లుగా మారాయి. వేగంగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల ఆధారంగా 11 రాష్ట్రాలను కరోనా హాట్ స్పాట్లుగా ప్రకటించారు.

ఆదివారం సాయియంత్రం 6 గంటల వరకు దేశం లో 3,577 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 86 శాతం కేసులు 11 ర్రాష్ట్రాల్లోనే కనిపించాయి. మహారాష్ట్ర ,తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ ,కేరళ, తమిళనాడు,ఢిల్లీ , ఉత్తర ప్రదేశ్ ,మధ్యప్రదేశ్, రాజస్థాన్ ,గుజరాత్, కర్నాటక రాష్ట్రాలను కరోనా హాట్ స్పాట్లుగా ప్రకటించారు. 


Tags:    

Similar News