Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరోసారి అరవింద్ కేజ్రీవాల్‌కు నోటీసులు

Arvind Kejriwal: ఈ సారి కేజ్రీవాల్ ఈడీ విచారణ హాజరవుతారా? లేదా? అన్నదానిపై ఉత్కంఠ

Update: 2024-01-13 05:17 GMT

Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరోసారి అరవింద్ కేజ్రీవాల్‌కు నోటీసులు

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఈడీ మరోసారి నోటీసులు ఇచ్చింది.ఈ నెల 18న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో ఈడీ పేర్కొంది. ఇప్పటికే మూడు సార్లు ఈడీ నోటీసులివ్వగా... కేజ్రీవాల్ విచారణకు హాజరుకాలేదు. దీంతో ఈ సారి సీఎం కేజ్రీవాల్ విచారణకు హాజరవుతారా? లేదా? అన్నది ఉత్కంఠగా మారింది.

Tags:    

Similar News