ఐదు రాష్ట్రాల ఎన్నికలకు మోగనున్న నగారా.. మ. 3.30 గంటలకు సీఈసీ ప్రెస్‌మీట్

యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా అసెంబ్లీలకు ఎన్నికలు

Update: 2022-01-08 07:46 GMT

ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించనున్న కేంద్ర ఎన్నికల సంఘం

Assembly Polls Live Updates: ఐదు రాష్ట్రాల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 3.30 గంటలకు సీఈసీ షెడ్యూల్ ప్రకటించనున్నారు. యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా అసెంబ్లీలకు ఎన్నికలు షెడ్యూల్ విడుదలకానున్నాయి. ఇప్పటికే ఐదు రాష్ట్రాల్లో పరిస్థితులను ఈసీ సమీక్షించింది.

Tags:    

Similar News