కోర్టుకు చిదంబరం..కాసేపట్లో విచారణ

Update: 2019-08-22 10:12 GMT

నిన్న చిదంబరాన్ని అదుపులోకి తీసుకున్న సీబీఐ అధికారులు పటిష్ట భద్రత మధ్య దిల్లీలోని సీబీఐ కోర్టుకు తరలించారు. కాసేపట్లో విచారణ ప్రారంభం కానుంది. ఇంద్రాణిముఖర్జి ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ఆధారంగా చిదంబరం చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. మరోవైపు చిదంబరం బెయిల్ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. సీబీఐ కోర్టుకు తరలించే ముందు అధికారులు, చిదంబరాన్ని సుమారు 3 గంటలకు పైగా ప్రశ్నించారు. అయితే, ఈ విచారణలో చిదంబరం పొంతనలేని సమాధానాలు ఇచ్చారని తెలుస్తోంది. నార్త్ బ్లాక్ మీటింగ్ చిదంబరాన్ని సీబీఐ అధికారులు గుచ్చి గుచ్చి ప్రశ్నించారు. అయితే, ఇంద్రాణితో మీటింగ్ విషయం తనకు అసలు గుర్తే లేదని చిదంబరం చెప్పారని తెలుస్తోంది.  

Tags:    

Similar News