Breaking News: యడ్యూరప్ప కుటుంబంలో తీవ్ర విషాధం

BS Yediyurappa: కర్నాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప కుటుంబంలో తీవ్ర విషాధం చోటుచేసుకుంది.

Update: 2022-01-28 09:20 GMT

Breaking News: యడ్యూరప్ప కుటుంబంలో తీవ్ర విషాధం

BS Yediyurappa: కర్నాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప కుటుంబంలో తీవ్ర విషాధం చోటుచేసుకుంది. యడ్యూరప్ప మనమరాలు సౌందర్య ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఓ ఆపార్ట్‌మెంటులో ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. యడియూరప్ప కుమార్తె అయిన పద్మావతి కూతురు సౌందర్య. ఆమె కుటుంబ కలహాలతో కొద్దిరోజులుగా డిప్రెషన్​లో ఉన్నట్లు సమాచారం. డాక్టర్​ అయిన సౌందర్య 2018లో డా. నీరజ్​ను వివాహం చేసుకుంది. వీరికి ఓ పాప. బెంగళూరులోని హైగ్రౌండ్స్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని ఓ అపార్ట్​మెంట్​లో సౌందర్య ఉరి వేసుకున్నట్లు తెలిసింది. పోస్ట్​మార్టం నిమిత్తం ఆమె మృతదేహాన్ని బౌరింగ్​ ఆస్పత్రికి తరలించారు.

Full View


Tags:    

Similar News