సాధారణగా ఓ డజన్ అరటిపళ్ళ ధర మహా అయితే 40 నుంచి 50 రూపాయలు ఉంటుంది . ఇక రెండో మూడో అరటిపళ్ళు కొనుకుంటే ఓ పది రూపాయులు తీసుకుంటారు కానీ ఓ రెండు అరటిపళ్ళకి కలిపి అక్షరాల 442 రూపాయలు అయిదంటే మీరు నమ్మగలరా ? అవును మీరు కాదు అ అరటిపళ్ళను తిన్నా బాలీవుడ్ నటుడు కూడా నమ్మలేదు ..
బాలీవుడ్ నటుడు రాహుల్ బోస్ అనే సీరియల్ నటుడు షూటింగ్ కోసం చండీఘడ్ కి వెళ్ళాడు . ఓ హోటల్ లో దిగాడు . అయితే అతనికి జీమ్ అయిపోయాక అరటిపళ్ళను తీనడం అలవాటు అందులో భాగంగానే రెండు అరటిపళ్ళను ఆర్డర్ చేసి తిన్నాడు . తీరా బిల్లు వచ్చాక చూసి కంగుతిన్నాడు . అ హోటల్ లో రెండు అరటిపళ్ళకు గాను 442 రూపాయలు బిల్లు వేసారు .
You have to see this to believe it. Who said fruit wasn't harmful to your existence? Ask the wonderful folks at @JWMarriottChd #goingbananas #howtogetfitandgobroke #potassiumforkings pic.twitter.com/SNJvecHvZB
— Rahul Bose (@RahulBose1) July 22, 2019
ఇంకేం ఉంది నోటి నుండి మాట రాలేదు . ఇదే విషయాన్నీ తన అధికార ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు . దీనిపైన నెటిజన్లు రియాక్ట్ అయ్యారు . ఇందులో సామాన్యులే ఎక్కువగా ఉండడం విశేషం ..