రాజ్యసభ అభ్యర్ధుల రెండో జాబితాను బీజేపీ విడుదల చేసింది. 5 స్థానాలకు అభ్యర్ధుల పేర్లను ప్రకటించింది. నిన్న 11 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసి తొలి జాబితాను విడుదల చేసిన కాషాయ పార్టీ గురువారం మరో ఐదుగురి పేర్లను ప్రకటించింది.
హరియాణా - రామచంద్ర గంగ్రా, దుష్యంత్కుమార్ గౌతం
హిమాచల్ ప్రదేశ్ - ఇందూ గోస్వామి
మహారాష్ట్ర - భగవత్ కరాడ్
మధ్యప్రదేశ్ - సుమేర్ సింగ్ సోలంకి