యడియూరప్పకి అభినందనలు చెప్పింది .500 రూపాయల ఫైన్ కట్టింది

Update: 2019-08-04 11:35 GMT

కర్ణాటకలో ఇటివల బీజేపి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే .. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ నేత యడియూరప్ప భాద్యతలు స్వీకరించారు .అయితే ఈ సందర్భంగా ఆయనకి అభినందనలు తెలియజేసేందుకు బెంగళూరు మేయర్ గంగమ్‌బైక్ మల్లికార్జున్ పళ్లబోకేతో వచ్చారు. కానీ ఆమెకు బెంగళూరు నగర పాలక సంస్థ అధికారులు మాత్రం 500 రూపాయల ఫైన్ వేసారు . ఇక్కడ ఆమె చేసిన తప్పు ఏంటంటే ఆ పూలబోకే ప్లాస్టిక్‌ కవర్‌తో కప్పి ఉండడమే .. బెంగళూరు నగరపాలక సంస్థ 2016 లోనే పూర్తిగా ప్లాస్టిక్‌ను నిషేధించింది.  




 


Tags:    

Similar News