జమ్మూకశ్మీర్‌లో ఘోర బస్సు ప్రమాదం

*ప్రమాదంలో 11 మంది మృతి, పలువురికి గాయాలు

Update: 2022-09-14 05:45 GMT

జమ్మూకశ్మీర్‌లో ఘోర బస్సు ప్రమాదం

Bus Accident: జమ్మూకశ్మీర్‌లోని పూంఛ్ జిల్లా షాజియాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. మినీ బస్సు అదుపుతప్పి లోయలో బోల్తా పడింది. ప్రమాదంలో 11 మంది మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో గాయపడ్డ వారిని మండిలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. 

Tags:    

Similar News