Modi - Himanta Biswa: రేపు ప్రధాని మోడీతో అస్సాం సీఎం భేటీ

Update: 2021-08-08 15:48 GMT

మోడీతో హిమంత బిస్వ శర్మ(ఫైల్ ఫోటో) 

Assam CM: అస్సాం-మిజోరం సరిహద్దు వివాదం కొనసాగుతున్న వేళ ఆసక్తికర భేటీకి రంగం సిద్ధమైంది. ప్రధాని మోడీతో అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ రేపు భేటీ కానున్నారు. అసోం-మిజోరాం సరిహద్దుల వ్యవహారం, ఈశాన్య ప్రాంతాల్లో శాంతి పునరుద్ధరణపై కీలకంగా చర్చించనున్నారు. సీఎం శర్మతో పాటు అసోం బీజేపీ ఎంపీలు కూడా ప్రధానిని కలుసుకోనున్నట్లు తెలుస్తోంది. 

Tags:    

Similar News