ముగిసిన అరుణ్ జైట్లీ అంత్యక్రియలు

Update: 2019-08-25 10:59 GMT

బీజేపీ నేత మరియు కేంద్ర మాజీ ఆర్దిక శాఖా మంత్రి అరుణ్ జైట్లీ అంత్యక్రియలు ముగిసాయి . ఢిల్లీలోని యమునా నది ఒడ్డున నిగంబోధ్ ఘాట్ లో అయన అంత్యక్రియలు నిర్వహించారు . దీనికి పలువురు రాజకీయ నాయకులూ మరియు బీజేపీ నేతలు అధిక సంఖ్యలో హాజరయ్యారు .అరుణ్ జైట్లీ కొడుకు రోహన్ అంతిమస్కారాలు నిర్వహించారు ...   

Tags:    

Similar News