Breaking News: లడఖ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు జవాన్లు మృతి

Army Vehicle: జమ్మూకశ్మీర్ లోని లద్దాఖ్‌లో ఘోర ప్రమాదం జరిగింది.

Update: 2022-05-27 11:51 GMT

Breaking News: లడఖ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు జవాన్లు మృతి

Army Vehicle: జమ్మూకశ్మీర్ లోని లద్దాఖ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. 26 మంది జవాన్లతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు సైనికులు దుర్మరణం చెందారు. మరో 19 మంది గాయపడ్డారు. శుక్రవారం ఉదయం పార్థాపూర్‌ శిబిరం నుంచి 26 మంది సైనికులు వాహనంలో హనీఫ్‌ సబ్‌ సెక్టార్‌ వైపు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

Tags:    

Similar News