'సరిలేరు నీకెవ్వరు' టోటల్ కలెక్షన్స్.. బాక్సాఫిస్ దద్దరిల్లిపోయింది
మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకేక్కిన చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'.
మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకేక్కిన చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. ఈ సినిమా సంక్రంతి కానుకగా విడుదలై భారీ విజయం నమోదు చేసుకుంది. విడుదల అయినా తొలిరోజు నుంచే బ్రహ్మండమైన కలెక్షన్లతో దూసుకెళ్తుంది. ఓవరీస్స్ లోనూ నాన్ బహుబలి చిత్రాల్లో మంచి వసూళ్లు రాబట్టి మూడో ప్లేసులో నిలిచింది. పక్కా కమర్షియల్ మూవీకి అభిమానులు బ్రహ్మారధం పట్టారు.
ఇక మహేష్ బాబు కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఈ సినిమా 27వ రోజున కలెక్షన్లు స్టడీగా ఉండడం విశేషం. మాస్ ఏరియాల్లో మంచి పెర్ఫార్మ్ చేస్తుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 'బాహుబలి 1' పేరుతో ఉన్న 114కోట్ల షేర్ ను దాటేసింది. దీంతో 'అల వైకుంఠపురములో' తర్వాత ఆ లిస్ట్లో 'సరిలేరు' కూడా చేరింది. ఈ సినిమాకు 101 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిది
'సరిలేరు నీకెవ్వరు' 27 రోజులు కలెక్షన్లు చూస్తే..
నైజాం 39.09 కోట్లు
సీడెడ్ 15.46 కోట్లు
కృష్ణా 8.76 కోట్లు
గుంటూరు 9.81 కోట్లు
నెల్లూరు 3.97 కోట్లు
ఉత్తరాంధ్ర 19.57 కోట్ల
ఈస్ట్ 11.21 కోట్లు
వెస్ట్ 7.37 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా 9.29 కోట్లు
ఓవర్సీస్ 11.94 కోట్ల
వరల్డ్ వైడ్ టోటల్ 136.47 కోట్లు
ఇక 'సరిలేరు నీకెవ్వరు' గ్రాస్ చూసుకుంటే రూ.218.73 కోట్లను కొల్లగొట్టింది. మహేష్ బాబు జోడిగా రష్మిక మందన్న నటించారు. విజయశాంతి, ప్రకాశ్ రాజ్ , అజయ్, రాజేంద్రప్రసాద్, సంగీత పలువురు ముఖ్యప్రాత్రలు పోషిచారు. కాగా.. ఇవాళ విడుదలైన 'జాను' చిత్రానికి హిట్ టాక్ వస్తుంది కాబట్టి సరిలేరు నీకెవ్వరు' కలెక్షన్స్ క్లోజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది.