Tirumala: శ్రీవారి సేవలో దగ్గుబాటి రానా కుటుంబం

Tirumala: తిరుమల శ్రీవారిని సినీ నటుడు రానా దగ్గుబాటి దర్శించుకున్నారు.

Update: 2022-09-15 06:53 GMT

Tirumala: శ్రీవారి సేవలో దగ్గుబాటి రానా కుటుంబం

Tirumala: తిరుమల శ్రీవారిని సినీ నటుడు రానా దగ్గుబాటి దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో దగ్గుబాటి రానా, సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబులు కుటుంబ సమేతంగా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వాదం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధప్రసాదాలు అందజేశారు.

Full View


Tags:    

Similar News